నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్(ఏ) గ్రామశివారులో ఉన్న శ్రీలక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయం భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్నది. భక్తిశ్రద్ధలతో పూజిస్తే కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వా
భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులను మారుస్తూ గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఉత్తర్వులు వెలువరించింది. నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన బస్వా లక్ష్మీనర్సయ్యను తొలగించి, ఆయన స్థానంలో దినే�
అటు పల్లెలు, ఇటు నగరంతో ముడిపడి ఉన్న నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ప్రగతి పథంలో దూసుకు పోతున్నది. విద్యుత్, విద్య, వైద్యం.. ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధికి చిరునామాగా మారింది.