ర్యాగింగ్ను మొగ్గదశలోనే తుంచివేయాలని సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్రావు అన్నారు. చక్కగా చదువుతూ భవిష్యత్తును బంగారుమయంగా మార్చుకోవాలని సూచించారు. సోమవారం ఆయన నిజామాబాద్ వైద్యకళాశాలలో విద్య�
నిజామాబాద్ మెడికల్ కళాశాలలో సెకండియర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున తన తల్లికి మెస్సేజ్ పెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు.