సార్వత్రిక సమరంలో ప్రజా చైతన్యం వెల్లివిరిసింది. పోలింగ్ కేంద్రాలకు ఇందూరు ప్రజా ‘ఓటెత్తింది’. ఎప్పటిలాగే పట్టణాల కన్నా పల్లెల్లోనే పోలింగ్ ఎక్కువగా నమోదైంది.
కాంగ్రెస్ పార్టీ మరోసారి వెనుకబడిన వర్గాలకు మొండి‘చేయి’ చూపింది. బీసీలంటే మొదటి నుంచి చిన్నచూపు చూస్తున్న ఆ పార్టీ నాయకత్వం మళ్లీ అన్యాయం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అరకొరగా సీట్లు కేటాయించి
‘నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఒక సోషల్ మీడియా యాక్టర్. కేంద్రంలో వారి పార్టీ అధికారంలో ఉన్న తన సెగ్మెంట్ పరిధిలో ఐదేండ్లలో పది రూపాయల పనిచేయలే.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి సత్తా చాటేందుకు బలమైన వ్యూహాలను రచిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గెలుపే లక్ష్యంగా లోక్సభ నియోజకవర్గాల వారీగా సమ�
KTR | లోక్సభ(Lok Sabha )ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉంటుందని, గట్టిగా పోరాడితే ఎన్నికల్లో విజయం సాధిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అన్నారు.