సర్కార్ దవాఖానల్లో ప్రసవాల సంఖ్యను మరింత పెంచాలని, గర్భిణులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, వసతుల గురించి ఆశకార్యకర్తలతో అవగాహన కల్పించాలని డీఎంహెచ్వో డాక్టర్ సుదర్శనం అన్నారు. మండలకేంద్రంలోన
ఎన్నో పోరాటాల ఫలితంగా దేశంలోని కార్మికులు సాధించుకున్న చట్టాలను, హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తున్నది. శ్రామికుల సంక్షేమానికి తూట్లు పొడుస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి కేసీ
అటవీ భూములను సాగుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అందరం పదికాలాలపాటు చల్లగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాల్సిందేనని పేర్కొన్నారు. అటవీ, పోడు భ
ముప్కాల్, సెప్టెంబర్ 22: మండల కేంద్రంలోని సుభాష్కాలనీలో పన్నీర్ లక్ష్మికి చెందిన ఇల్లు బుధవారం కూలిపోయింది. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు గురువారం వెళ్లి కూలిన ఇంటిని పరిశీలించారు. రెండు రోజు
ఆసరా పింఛన్లు లబ్ధిదారులకు ఆర్థిక భరోసా ఇస్తున్నాయని బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రీరాజేశ్వర్, జడ్పీటీసీ గిర్దావర్ లక్ష్మీగంగారెడ్డి అన్నారు. నూతనంగా పింఛన్లు మంజూరైన 225 మంది లబ్ధిదారులకు మండలంలోని స�
జిల్లా కేంద్రంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు రోజుల క్రితం జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కేవలం 48 గంటల వ్యవధిలోనే పోలీసులు కేసును ఛేదించడం గమనార్హం. ని�
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు కానుకగా ఏటా చీరెలను అందజేస్తున్నది. 2017లో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు సారెను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆరో విడుతగా జిల్లా ఆడ
జిల్లాకు నూతనంగా బీసీ రెసిడెన్సియల్ డిగ్రీ మహిళా కళాశాల, బీసీ రెసిడెన్సియల్ బాలుర పాఠశాల, కామారెడ్డి జిల్లాకు బీసీ బాలికల రెసిడెన్సియల్ స్కూల్స్ మంజూరు కావడంపై రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహ�
గ్రామాల్లో చెత్తా చెదారం ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చేయడం, సేకరించిన చెత్తను నేరుగా డంపింగ్ యార్డులకు తరలించడం, పారిశుద్ధ్య నిర్వహణలో ముందుంటున్న పల్లెలను మరింత మెరుగుపర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర
కులమతాలకు అతీతంగా పాలన సాగించాలి. అందరినీ కలుపుకొని వెళ్లే పాలకుడు ఉండాలి. కరువు కాటకాలు, నిరుద్యోగం, అనారోగ్యం, పేదరికం లాంటి సమస్యలను పరిష్కరించగల దమ్మున్న నేత కావాలి. ప్రస్తుతం దేశ ప్రజల కాంక్ష ఇది. దే�
ఎనిమిదేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించాడు. దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. దేశం అభివృద్ధి చెందాలన్నా.. బంగారు భారతం కావాలన్నా కేవలం కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. దే�
అడవులను సంరక్షించుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం కలిసి కట్టుగా పని చేయాలని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చెప్పారు. అడవులపై గట్టి నిఘా ఉంచాలని చేయాలన్నారు. అర్హులైన పేద గిరిజన కుట�
మన రాష్ర్టానికి పాలనాదక్షత గల నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఇందుకు మనమందరం సంతోషించాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధులు మంచి చేస్తేనే ప్రజలు బ్రహ్మరథం పడతారని, లే�
శ్రీరామనవమి వేడుకలను జిల్లావ్యాప్తంగా ఆదివారం వైభవంగా నిర్వహించారు. జిల్లాలోని ప్రసిద్ధ రామాలయాల్లో కల్యాణోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.