ఇటీవలే పారిస్ వేదికగా ముగిసిన పారాలింపిక్స్లో భాగంగా బ్యాడ్మింటన్లో భారత్కు ఐదు పతకాలు అందించిన పారా షట్లర్లకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) రూ. 50 లక్షల నగదు రివార్డును ప్రకటించింది
రణబీర్కపూర్ రాముడి పాత్రలో నితేష్ కుమార్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ చిత్రం ఇటీవలే ముంబయిలో లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన అయోధ్య సె�