గయా(బీహార్) వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ యువ జిమ్నాస్ట్ నిశిక అగర్వాల్ స్వర్ణ పతకంతో మెరిసింది. మంగళవారం జరిగిన మహిళల అర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వ్యక్తిగత
బాకు (అజర్బైజాన్) వేదికగా ఈనెల 6 నుంచి 9వ తేదీ వరకు జరుగనున్న ఎఫ్ఐజీ జిమ్నాస్టిక్స్ ప్రపంచ చాంపియన్షిప్నకు తెలంగాణ యువ జిమ్నాస్ట్ నిశికా అగర్వాల్ ఎంపికైంది.
జాతీయ క్రీడల్లో తెలంగాణకు మూడో స్వర్ణం దక్కింది. టేబుల్ వాల్ట్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్లో రాష్ర్టానికి చెందిన నిషిక అగర్వాల్ గోల్డ్ మెడల్ గెలుచుకుంది. బుధవారం జరిగిన ఈ ఈవెంట్ ఫైనల్లో నిషిక.