నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని తేజస్విని మృతిపై ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మంగళవారం రాత్రి నుంచి అడ్మినిస్ట్రేషన్ భవనం ఎదుట ఆందోళన చేస్తున్నారు.
నిర్మల్ ఎస్పీగా జానకీ షర్మిల బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే జిల్లాలో శాంతిభద్రతలు పరిరక్షిస్తూ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సమస్యాత్మక ప్రాంతంగా పేరున్న జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు, నిర్మల్