తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని వివిధ రాష్ర్టాలకు చెందిన ఎస్సీ కార్పొరేషన్ అధికారులు ప్రశంసించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఎన్ఐఆర్డీలో జాతీయ గ్రామీణాభి
తెలంగాణ పల్లెల్లో అభివృద్ధి బాగా జరుగుతున్నదని మాల్దీవ్స్ ప్రతినిధులు కొనియాడారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (ఎన్ఐఆర్డీ) అధికారుల ఆధ్వర్యంలో గురువారం మాల్దీవ్స్ బృందం సంగా
కర్ధనూర్ గ్రామం భేష్ అని మాల్దీవుల ప్రతినిధుల బృందం కొనియాడింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కర్ధనూర్లో మల్దివ్ దేశం నుంచి గ్రామాల పరిశీలన, శిక్షణకు వచ్చిన 23 మందితో కూడిన ఎలెక్టెడ్ కౌన్సిల్
దేశంలో దక్షిణాది రాష్ట్రాలు గ్రామాలకు ఎక్కువ మొత్తంలో నిధులను బదలాయిస్తున్నాయని 15వ ఆర్థిక సంఘం సభ్యుడు అశోక్ లాహిరి చెప్పారు. దక్షిణాది రాష్ర్టాలను చూసి ఇతర రాష్ర్టాలు నేర్చుకోవాలని సూచించారు.