1891లో మొత్తం కార్మికుల్లో 10.9 శాతంగా ఉన్న వ్యవసాయ కార్మికులు 1941 నాటికి 41.4 శాతానికి చేరింది. రైతుల వాటా 1891లో 87.2 శాతంగా ఉండి, 1941 నాటికి 47.9 శాతానికి తగ్గింది. కానీ, 1951లో వ్యవసాయ కార్మికుల వాటా 25.2 శాతానికి తగ్గగా రైతుల వ�
దక్షిణాఫ్రికాలో గాంధీ రెండోదశ పోరాటం 1906 నుంచి మొదలైంది. ఈ దశలో ఆయన శాసనోల్లంఘనను ఉద్యమ విధానంగా ఎంచుకుని, దానికి సత్యాగ్రహం అని పేరు పెట్టారు. దక్షిణాఫ్రికాలోని ప్రతి భారతీయుడూ తన వేలిముద్రలున్న గుర్తిం
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచం ఒక కుగ్రామంలా మారిపోయింది. దేశాల మధ్య దూరభారం తగ్గి.. వ్యాపార, వాణిజ్య సంబంధాలు బలపడుతున్నాయి. ఒక దేశానికి చెందిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మరో దేశంలో పరిశ్రమలు, వ్యాప
భూస్వాముల దోపిడీకి, అన్యాయాలకు వ్యతిరేకంగా కొన్ని గ్రామాల్లో సందర్భాన్ని బట్టి తిరుగుబాట్లు ప్రారంభమయ్యేవి. ముఖ్యంగా 1940-46 మధ్యకాలంలో ఆంధ్రమహాసభ – కమ్యూనిస్టులు ఇటు భూస్వాములను అటు ప్రభుత్వాన్ని కూడా
ప్రస్తుతం సీఏ, సీఎంఏ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ఇంటర్న్షిప్ చేయడం తప్పనిసరిగా మారింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జాబ్ రెడీ స్కిల్స్, రియల్టైమ్ ఎక్స్పీరియన్స్ అందించేదే ప్రాక్టికల్ ట్రెయిని�
– రాష్ట్రంలో అధికంగా బొగ్గు లభించే ప్రాంతాలు, జిల్లాలు – ప్రాణహిత, గోదావరి నదీలోయ ప్రాంతంలోని మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం. – దేశంలో మొత�
పోటీ పరీక్షల్లో విజయం, వైఫల్యం మధ్య తేడా కేవలం ఒకే ఒక మార్కు ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో ఒకే మార్కులు వచ్చినప్పటికీ వయసులో పెద్దవారికి మాత్రమే ఉద్యోగం ఇస్తారు. కాబట్టి రాత పరీక్షలో వచ్చిన మార్కులతో సంబ�
అడవులు -ఒక ప్రాంతంలో సహజసిద్ధంగా అనేక రకాల వృక్షాలతో కూడుకున్న ప్రదేశాన్ని అడవి అంటారు. -అడవులను ఇంగ్లిష్లో ఫారెస్ట్ (Forest) అంటారు. ఫారెస్ట్ అనేది లాటిన్ భాషాపదం అయిన ఫోరస్ అనే పదం నుంచి ఉద్భవించింది. ఫోరస్
అభయారణ్యాలు -వీటికి సరిహద్దులు ఉండవు. ఇక్కడ అంతరించి పోయే ప్రమాదంలో ఉన్నవాటిని సంరక్షిస్తారు. -వ్యక్తులకు సంబంధించి అన్నిరకాల అనుమతులు ఉంటాయి. -ఇందులో పరిశోధనలకు ప్రోత్సాహముంటుంది. -2017 నాటికి దేశంలో మొత్�
ఇండస్ట్రీ 4.0లో కీలక భూమిక ఐఓటీదే -మానవ జీవనశైలిని మార్చివేసిన పలు సంఘటనల్లో పారిశ్రామిక విప్లవం ముందువరుసలో నిలుస్తుంది. నీరు, నీటి ఆవిరికి ఉండే శక్తి ప్రాతిపదికన రూపొందిన ఆవిరి యం త్రం సాక్షిగా మొదటి పా�
ప్రాథమిక అంశాలుపిండాభివృద్ధి కాలంలో ఏర్పడే ప్రాథమిక జననస్తరాల ఆధారంగా జీవులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు అవి.. 1. ద్విస్తరిత జీవులు (Diploblastic Animals) 2. త్రిస్తరిత జీవులు (Triploblastic Animals) ద్విస్తరిత జీవులు బహిస్తచం (Ectoder
-గ్రూప్-2 ఇంటర్వ్యూ గైడెన్స్ -రాష్ట్ర ప్రభుత్వ విధానాల్లో మొదటి ప్రాధాన్యం అణగారిన వర్గాల సంక్షేమానికి ఇవ్వడానికి ప్రధాన కారణం తెలంగాణ సమాజంలో 80 శాతానికి పైగా బలహీన వర్గాల జనాభా ఉండటమే. రాష్ట్ర జనాభాలో
గ్రూప్-2 ఇంటర్వ్యూ గైడెన్స్ గ్రూప్-2 ఉద్యోగాల ఎంపికకు సంబంధించి జరుగుతున్న ఇంటర్వ్యూల్లో అభ్యర్థి వ్యక్తిగత వివరాలను, సామాజిక నేపథ్యాన్ని, ప్రాంత వివరాలను అడగకుండా.. తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సాం
భారతీయ సమాజంలోని ఆర్థిక, సామాజిక, విద్యాపరమైన వెనుకబాటు తనాన్ని రూపుమాపడానికి, బలహీన వర్గాలకు విద్య, ఉద్యోగ రంగాల్లో చేయూతనివ్వడానికి రాజ్యాంగ నిర్మాతలు కల్పించిన ప్రత్యేక సదుపాయం రిజర్వేషన్లు. -రాజ్య�