సీఏ కోర్సులో తరగతి విజ్ఞానంతోపాటు ప్రాక్టికల్ విజ్ఞానం కూడా చాలా ముఖ్యం. అంటే విద్యార్థి తరగతిలో నేర్చుకున్న అంశాలు నిజ జీవితంలో ఎలా ఆచరించాలో కూడా తెలుసుకోగలగడమే ఈ ప్రాక్టికల్ శిక్షణ ఉద్దేశం. -పెరుగుత�
ఖనిజం -భూమి లోపల నుంచి తవ్వితీసే దాన్ని ఖనిజం అంటారు. నీరు కూడా ఒక ఖనిజమే. ఖనిజ వనరులు -భూమిలోపల సహజసిద్ధంగా లభించే రాతి సమ్మేళనాలను ఖనిజ వనరులు అంటారు. -ఖనిజ వనరుల అధ్యయనాన్ని మినరాలజీ అంటారు. -ఖనిజాలు పునర�
తెలంగాణ మిగులు నిధులను లెక్కకట్టడానికి కుమార్ లలిత్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1969, జనవరి 23న కమిటీని నియమించింది. భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఈయన పేరును సూచించింది. 1956, నవంబర్ 1 నుంచి 1968, జ�
ప్రస్తుతం భారత జాతీయాదాయంలో తక్కువ వాటాగల రంగం- వ్యవసాయ రంగం, అధిక వాటాగల రంగం- సేవా రంగం, అధిక వాటాగల వ్యవసాయ రంగ విభాగం- వ్యవసాయం, అధిక వాటాగల పారిశ్రామిక రంగ విభాగం- తయారీ రంగం (ఉత్పత్తులు), సేవారంగంలో అధి�
స్టాటిస్టిక్స్ సర్వేలు, బడ్జెట్లు, ప్రయోగాలు తదితరాలను గణాంకాల రూపంలో ప్రజలకు అర్థవంతంగా వివరించడమనేది చాలా కష్టమైన ప్రక్రియ. డాటా సేకరణ, ప్రణాళిక రచనతో సహా డాటా అంశాలను సూచించడంలో కీలకపాత్ర గణాంక ని�
సీఏ కోర్సులో నూతన విధానం 2017, జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. సీఏ ఇన్స్టిట్యూట్ ముఖ్య ఉద్దేశం సీఏ చదివిన వారికి విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించండం. భారత చార్టర్డ్ అకౌంటెంట్లకు ప్రపంచస్థాయిలో ఉద్యోగావకాశా�
ఖనిజాధారిత పరిశ్రమలు – ఖనిజాలను ఉపయోగించుకుని పనిచేసే పరిశ్రమను ఖనిజాధారిత పరిశ్రమలు అంటారు. – తెలంగాణలోని ప్రధాన ఖనిజాధారిత పరిశ్రమలు 1) ఇనుము-ఉక్కు పరిశ్రమ 2) సిమెంట్ పరిశ్రమ 3) రాతినార పరిశ్రమ 4) బొగ్గ
రూపాయి విలువ పతనం అనేది ఏ మాత్రం వాంఛనీయం కాదు. దీనివల్ల ఎన్నో రకాలుగా నష్టపోవాల్సి వస్తుంది. మొత్తం భారం సామాన్య వినియోగదారులపై పడుతుంది. కాబట్టి ప్రణాళికాబద్ధమైన వ్యూహంతో సరైన అవగాహన, పరస్పర సహకారంతో �
నిర్మల్ పెయింటింగ్స్, బొమ్మలు ఈ పరిశ్రమను 1955లో స్థాపించారు. నిర్మల్ పెయింటింగ్స్ బంగారు వర్ణానికి ప్రసిద్ధి. ఈ బొమ్మలు సజీవంగా, సహజంగా కనిపిస్తాయి. వీటికి తయారీకి పునికి కర్రను ఉపయోగిస్తారు. పెయింటింగ్స�
తెలంగాణ మహాసభ -ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తొలి రోజుల్లోనే ప్రారంభమైన ఉల్లంఘనల పర్వాన్ని నిలువరించడానికి మేధావులందరూ కలిసి ఈ సభను ఏర్పాటు చేశారు. -ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ద్వారానే తెలంగాణ ప్రాంత ప్రయోజనా�
హైదరాబాద్ సంస్థానంలో 1943-44 నాటికి ప్రాథమిక పాఠశాలల సంఖ్య 4 వేలకు పెరిగింది. 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడటంతో ప్రాథమిక విద్యకు నిధుల కొరత ఏర్పడింది. విద్యారంగానికి కేటాయించిన వాటాలో అధిక భాగం యూనివర�
1. కిందివాటిలో సరికాని అంశం? 1) భారతదేశానికి నదీ ఆధారిత నామకరణం- ఇండియా 2) భారతదేశం ప్రధానంగా 80 4-370 6ల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది 3) కర్కాటకరేఖను రెండుసార్లు సమీపించే నది- సబర్మతి 4) భారత ప్రామాణిక కాలాన్�
చక్రవాతాలు (Cyclones) – సైక్లోన్ అనే పదం సైక్లోస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. గ్రీకు భాషలో సైక్లోస్ అంటే చుట్టుకుని ఉన్న పాము లేదా పాము మెలికల చుట్టు (Coils of a snake) అని అర్థం. – 1848లో బ్రిటిష్ వాతావరణ శాస్త్రవేత్త హె
వైఎస్ తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలు – వైఎస్ రాజశేఖర్రెడ్డి రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించకుండానే పులిచింతల, పోలవరం, సింగూరు కెనాల్ ప్రాజెక్టులను తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు హాని కలిగించే రీతిలో చేపట్టడ�
– రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కలిసి సంయుక్తంగా ఏర్పడిన తెలంగాణ జేఏసీకి రాజకీయాలకు సంబంధంలేని వ్యక్తి కన్వీనర్ కావడం విశేషం. అనతికాలంలోనే అన్ని స్థాయిల్లో టీజేఏసీలు ఆవిర్భవిం�