1. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. (సి) 1. కేంద్రీకృత పాలనకు పునాది వేసింది పిట్స్ ఇండియా చట్టం 2. కేంద్రీకృత పాలనకు పునాది వేసింది రెగ్యులేటింగ్ చట్టం 3. కేంద్రీకృత పాలనకు తుది మెట్టుగా 1853 చట్టాన్ని పే�
రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన విధంగా రాజ్యసభ సమాఖ్య స్వరూపాన్ని పటిష్టపరిచే విధంగా కాకుండా, దాన్ని మరింత నీరుగార్చే దిశలోనే ఆ మార్పులు చోటు చేసుకున్నాయి. రాజ్యసభ సభ్యులు...
– బ్రిక్ అనే పదాన్ని తొలిసారిగా గోల్డ్మన్, సచ్చ్ అనే ఆర్థికవేత్తలు ఉపయోగించారు. – బ్రిక్ కూటమి 2032 నాటికి జీ-8 కూటమిని అధిగమిస్తుందని అంచనా. – బ్రిక్ స్థాపించిన సంవత్సరం-2009 – సభ్యదేశాలు ఐదు- బ్రెజిల్, ర�
రాజ్యసభ – ఒక విధమైన ప్రశాంత వాతావరణంలో చట్టాన్ని పునఃపరిశీలించే అవకాశం కల్పించడం కోసం ఎగువ సభలు ఉంటాయి. – రెండో సభకు మద్దతుగా పేర్కొనే వాదనలు: సంప్రదాయం, సంపన్నవర్గాలు, ఇతర స్వప్రయోజనాపరులు తమను తాము �
1. బార్క్(బీఏఆర్కే)ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1) 1954 2) 1964 3) 1974 4) 1984 2. దేశంలో మొదటి సౌండింగ్ రాకెట్ను ఎక్కడి నుంచి ప్రయోగించారు? 1) బెంగళూరు (1977) 2) తుంబా (1963) 3) శ్రీహరికోట (1989) 4) ఏదీకాదు 3. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిట
త్రికోణమితి పరిచయం -త్రికోణమితి త్రిభుజంలోని కొలతల గురించి చర్చించే శాస్త్రం. ఇది లంబకోణ త్రిభుజం ఆధారంగా నిర్మితమైంది. లంబకోణ త్రిభుజం 1. అతి పెద్ద భుజమే కర్ణం 2. మిగిలిన భుజాలను ఎదుటి ఆసన్న భుజాలుగా పరిగ�
రాజ్యాంగ సవరణ పద్ధతి – ప్రకరణ 368 – 75 ఏండ్ల గణతంత్ర దేశంలో నేటివరకు 105 రాజ్యాంగ సవరణలు జరిగాయి. – ప్రకరణ 368 రాజ్యాంగ సవరణకు వీలుకల్పిస్తుంది. దీని ఆధారంగా పార్లమెంటు ఎన్నో రాజ్యాంగ సవరణలు చేసి ప్రాథమిక హక్
భారతదేశ చరిత్ర చార్టర్ చట్టం – 1793 – ఈ చట్టం ప్రకారం గవర్నర్లకు, గవర్నర్ జనరల్కు తమ సలహాసంఘ నిర్ణయాలను తోసిపుచ్చే అధికారం దక్కింది. చార్టర్ చట్టం – 1813 – ఈ చట్టం మొదటిసారిగా భారత్లో ఆధునిక విద్యాభివృద
-అంటార్కిటికా ఖండాన్ని చేరిన మొదటి వ్యక్తి- రాల్డ్ అముండసేన్ -దక్షిణార్ధగోళంలో అంటార్కిటికా వలయంలో దక్షిణ ధ్రువాన్ని ఆవరించి ఉన్న ఐదో పెద్ద ఖండాన్ని అంటార్కిటికా ఖండం అంటారు. -ప్రపంచంలో అత్యంత దక్షిణంగ�
దక్షిణార్ధగోళంలో అంటార్కిటికా వలయంలో దక్షిణ ధ్రువాన్ని ఆవరించి ఉన్న ఐదో పెద్ద ఖండాన్ని అంటార్కిటికా ఖండం అంటారు.
ప్రపంచంలో అత్యంత దక్షిణంగా, ఎత్తుగా ఉన్న ఖండం...
ద్వీపం -నాలుగు వైపుల నీటితో ఆవరించి ఉన్న భూభాగాన్ని ద్వీపం అంటారు. ఉదా: -ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం గ్రీన్లాండ్ -ప్రపచంలో ఏకైక ద్వీపపు ఖండం ఆస్ట్రేలియా -ప్రపంచంలో అతిపెద్ద అగ్నిపర్వత దీవి ఐస్లాండ్ ద్వీప�
బ్రిటిష్ పౌరులందరికీ దేశంలో వ్యాపారం చేసుకునేందుకు సమానహక్కు, అవకాశం కల్పించారు. అయితే తేయాకు వర్తకంలోనూ, చైనాతో చేసే వ్యాపారంలోనూ కంపెనీ గుత్తాధికారం...
కుతుబ్షాహీలు (క్రీ.శ. 1518-1687) -క్రీ.శ. 1500 ప్రాంతంలో బహమనీ సామ్రాజ్యం ఐదు రాజ్యాలుగా విచ్ఛిన్నమైంది. ఇందులో కుతుబ్షాహీ రాజ్యం ఒకటి. తొలుత కుతుబ్షాహీలు గోల్కొండ కేంద్రంగా తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించారు. 1526ల
స్పీకర్ అధికారాలపై న్యాయస్థానాలకు విచారణ పరిధి లేకపోవడంతో స్పీకర్ నిర్ణయాల స్వభావం, కాలయాపన తదితర అంశాలపై రాజకీయ ప్రయోజనాల ప్రభావం ఎక్కువై రాజ్యాంగ సమస్యగా...