ఇంటర్ తరువాత ఎంచుకునే కోర్సు భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఎంత చదివినా ఆ చదువు జీవితంలో స్థిరపడటానికి పనికిరాకపోతే అది వ్యర్థమే కదా!. కాబట్టి ఇంటర్ తరువాత ఏం చదవాలి, ఏ కోర్సు తీసుకుంటే భవిష్యత్తు బాగుం�
హైదరాబాద్లోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఈఎస్ఐసీ) పరిధిలోని స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది. ఈఎస్ఎస్ఐ ఇంజినీరింగ్ స
తెలంగాణలో సాహిత్య మూలాలు శాతవాహనుల రాజభాష ప్రాకృతం. వీరి రాజ్యంలో ప్రాకృతంలో వేయించిన శాసనాలు ‘బ్రాహ్మీ’ లిపిలో ఉన్నాయి. ప్రాకృతం సాహిత్యానికి శాతవాహనుల పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పవచ్చు. గౌత�
రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో ఎప్పుడుప్రకటించింది?1) జూన్ 14, 20202) జూలై 25, 20213) ఆగస్టు 10, 20214) ఏప్రిల్ 15, 2021 యునెస్కో 44వ హెరిటేజ్ కమిటీ సమావేశం ఎక్కడ జరిగింది?1) న్యూఢిల్లీ, భారత్ 2) మాస్కో, రష్యా3) ప
తెలంగాణలో అతి తక్కువ జనసాంద్రత గల జిల్లా?1) నిజామాబాద్ 2) ఆదిలాబాద్3) మహబూబ్నగర్ 4) ఖమ్మం వీఎస్టీ అంటే?1) వజీర్ సుల్తాన్ టుబాకో కంపెనీ2) వ్యాల్యూ యాడెడ్ సర్వీస్ ట్యాక్స్3) విదేశీ శాటిలైట్ టెర్మినల్4)
అక్షరాలు దిద్దకముందే భాష మాట్లాడగలం. అందుకే భాషపై పట్టు ఉందని చెప్పడానికి మాట్లాడగలగడంతో పాటు చదవగలగడం, రాయగలడంపై కూడా పట్టుందా అనేది వివిధ భాషా సంబంధిత ప్రవేశ పరీక్షల్లో గమనిస్తారు. అక్షరాభ్యాసం తరువ�
జాతీయం స్కైవే పునఃప్రారంభంఉత్తరాఖండ్లో చారిత్రక గర్తాంగ్ గలి చెక్క మెట్ల మార్గాన్ని (స్కైవే) 59 ఏండ్ల తరువాత ప్రభుత్వం ఆగస్టు 20న తెరిచింది. ఈ స్కైవేని 150 ఏండ్ల క్రితం పెషావర్ (ప్రస్తుత పాకిస్థాన్)కు చెం
జాతీయం జాతీయ జెండాజమ్ము కశ్మీర్లో నియంత్రణ రేఖ సమీపంలో ఏర్పాటు చేసిన 100 అడుగుల జాతీయ జెండాను ఆగస్టు 10న సైన్యం జాతికి అంకితం చేసింది. దేశ సమైక్యత కోసం ప్రాణాలర్పించిన కశ్మీరీలకు నివాళిగా ఈ జెండాను నిర్మి�
Scholarship Name 1: Nikon Scholarship Program 2021-22Description: Nikon India Private Limited invites scholarship applications from students (Class 12 passed onwards) pursuing photography courses. The scholarship program is meant to support students from underprivileged sections of the society.Eligibility: Open for students (Class 12 passed onwards) pursuing photography courses with duration of 3 months or more. Annual […]
అసఫ్జాహీలు (1724-1948) 1687 నుంచి 1724 వరకు అంటే కుతుబ్షాహీల సామ్రాజ్యం పతనానంతరం హైదరాబాద్ మొఘల్ల ఆధిపత్యం కిందకు వచ్చింది. అనంతరం హైదరాబాద్, దక్కన్ పీఠభూమిలో కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్న విశాలమైన ప్రాంతాల�
తల్లిదండ్రులను అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటని అడిగితే, వారి నుంచి ప్రముఖంగా వినిపించే సమాధానం పిల్లల గెలుపు, భవిష్యత్తు. పిల్లల చదువుకు వారు అంత ప్రాముఖ్యం ఇస్తారు. ఆ చదువుకోసం ఫైనాన్షియల్ రెడీనెస్, ప్