తల్లిదండ్రులను అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటని అడిగితే, వారి నుంచి ప్రముఖంగా వినిపించే సమాధానం పిల్లల గెలుపు, భవిష్యత్తు. పిల్లల చదువుకు వారు అంత ప్రాముఖ్యం ఇస్తారు. ఆ చదువుకోసం ఫైనాన్షియల్ రెడీనెస్, ప్లానింగ్ అవసరం. ద్రవ్యోల్బణ ప్రభావం అన్ని రంగాలతో పాటు విద్యారంగం పై కూడా ఉంటుంది. విద్యార్జనతో పాటు ఇతర ఖర్చులు కూడా ఉంటాయి. ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా సన్నద్ధంగా ఉండటం అవసరం.
Sirisha Reddy
Director – Academics
Abhyaas Edu Technologies
+91 9100545452
www.abhyaas.in
GRE | IELTS | CAT