అసఫ్జాహీలు (1724-1948) 1687 నుంచి 1724 వరకు అంటే కుతుబ్షాహీల సామ్రాజ్యం పతనానంతరం హైదరాబాద్ మొఘల్ల ఆధిపత్యం కిందకు వచ్చింది. అనంతరం హైదరాబాద్, దక్కన్ పీఠభూమిలో కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్న విశాలమైన ప్రాంతాలు (కర్నాటక, మరాఠ్వాడ) అసఫ్జాహీల పరిపాలనలోకి వచ్చాయి. వీరు టర్కీలోని ‘తురాని తెగకు’ చెందినవారు.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల