మూసీ సుందరీకరణ పేరుతో వేలాది పేదల ఇండ్లను కూల్చేయడంపై శ్రద్ధ పెట్టిన ప్రభుత్వం.. చెరువుల సంరక్షణ పేరుతో హైడ్రా ద్వారా వందలాది పేద, మధ్యతరగతి జీవితాలను రోడ్డున పడేయడంలో చొరవ చూపుతున్న ప్రభుత్వం.. పేదలకు న�
సంచలనాలకు కేంద్రంగా మారిన పంజాగుట్ట పోలీస్స్టేషన్లో తరచూ అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దొంగలు ఈజీగా పంజాగుట్ట పోలీసుల కండ్లు గప్పి పరారవుతున్నారు.
“నేను నిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్గా పని చేస్తున్నాను.. నాకు పెద్ద పెద్ద డాక్టర్లు పరిచయం ఉన్నారు. మీకు ఎలాంటి జబ్బు ఉన్నా.. నిమిషాల్లో నయం చేస్తాను”.. అంటూ ఓ నకిలీ వైద్యుడు మహిళకు మత్తు మందులు ఇచ్చి, ఆమె అపస�