NIMS | నిమ్స్ వైద్యులు రికార్డు సృష్టించారు. కేవలం 24 గంటల్లోనే నాలుగు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు నిర్వహించి అద్వితీయమైన ఘనత సాధించారు. రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఖర్చు అయ్యే
అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తిచేసి రోగులకు పునర్జన్మ ప్రసాదిస్తున్న నిమ్స్ వైద్య బృందాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అభినందించారు.