అమృత్సర్: పంజాబ్లో మరో దారుణం జరిగింది. పొగాకు నమిలినందుకు ఒక వ్యక్తిని నిహాంగ్ సిక్కులు కత్తులతో పొడిచి హత్య చేశారు. అమృత్సర్లోని పవిత్ర గోల్డెన్ టెంపుల్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. చాటివిండ్ ప్ర
చండీగఢ్: పంజాబ్లోని సిహాంగ్ సిక్కులు పోలీసుల చేతులు నరికారు. తరన్ తరన్ జిల్లాలోని సుర్ సింగ్ గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. కత్తులు వంటి ఆయుధాలు ధరించే సిక్కులను నిహాంగులని అంటారు. కాగా, మహారాష్ట్�