నిహాల్ కోదాటి, అశ్లేష ఠాకూర్ జంటగా నటించిన పాన్ ఇండియా సినిమా ‘శాంతల’. శేషు పెద్దిరెడ్డి దర్శకుడు. ఇర్రంకి సురేశ్ నిర్మాత. ఈ నెల 15న విడుదల కానుంది.
కర్ణాటక రాష్ట్రంలోని హళిబేడు ఆలయానికి సమీపంలోని గిరిజన తండాలో జరిగిన ఓ యథార్థ ఘటన ఆధారంగా తెరకెక్కించిన పీరియాడిక్ చిత్రం ‘శాంతల’. నిహాల్ కోదాటి, అశ్లేషా ఠాకూర్ జంటగా నటించారు. శేషు పెద్దిరెడ్డి దర్�
కర్ణాటక రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన పీరియాడికల్ చిత్రం ‘శాంతల’. నిహాల్ కోదాటి, అశ్లేష ఠాకూర్ జంటగా నటించారు.