తెలంగాణ యాస చాలా స్వచ్ఛమైనదని ప్రజాకవి కాళోజీ కోరినట్లు ప్రజల పలుకుబడుల భాషకు పట్టం కట్టాల్సిన అవసరం ఉందని ప్రముఖ సినీ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ సుద్దాల అశోక్తేజ తెలిపారు. నల్లగొండలోని న
నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల(ఎన్జీ)లో రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న యాదగిరికి ఉస్మానియా యూని వర్సిటీ డాక్టరేట్(పీహెచ్డీ) అందజేశారు.
నేటి తరం విద్యార్థులను చైతన్యం చేసి రచనలు చేయించడం అభినందనీయమని ఎన్జీ కళాశాల తెలుగు విభాగాధిపతి డాక్టర్ తండు కృష్ణకౌండిన్య అన్నారు. సృజన సాహితీ, నల్లగొండ ఆధ్వర్యంలో యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామ�