న్యూఢిల్లీ : భారత్ లో అధికారికంగా వెల్లడించిన కొవిడ్-19 మరణాల కంటే ఆరేడు రెట్లు అధికంగా మహమ్మారి బారినపడి ప్రజలు మరణించారన్న న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని కేంద్ర ప్రభుత్వం శనివారం తోసిపు�
ఆ వార్తల్లో నిజం లేదు | భారతదేశంలో కొత్త రకం సింగపూర్ వేరియంట్ ఉందంటూ పలు వార్తా పత్రికలు, టీవీ ఛానళ్లలో వచ్చిన కథనాల్లో ఎలాంటి నిజంలేదని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.