ఉత్తరప్రదేశ్లో ఘోరం సంభవించింది. ఓ దవాఖానలో జరిగిన అగ్నిప్రమాదం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. నెల రోజుల వయసు కూడా నిండని 10 మంది చిన్నారుల నూరేండ్ల ఆయుష్షును మింగేసింది. సరిగ్గా కళ్లు తెరిచి లోకాన్న�
VIP Welcome | ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో పది మంది నవజాత శిశువులు మరణించారు. అయితే హాస్పిటల్ సందర్శన కోసం వచ్చిన డిప్యూటీ సీఎంకు అధికారులు వీఐపీ స్వాగతం పలికారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి.