గ్రామ పంచాయతీ ఎన్నికలకు కసరత్తు జరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీల ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది. సం గారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో నూతనంగా తాట్పల్లి గ్రామాన్ని పంచాయతీగా ఏర్పాట�
రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు బూత్ స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల నాయకుల సహకారంతో తప్పుల్లేని కొత్త ఓటరు జాబితాను సిద్ధం చేసేందుకు కసరత్తు మొదలుపెట్టారు.