కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మడిపల్లి శ్రీ కాశీ మహాలింగేశ్వర స్వామి, ఆంజనేయస్వామి ఆలయ కమిటీని సర్పంచ్ అడిగొప్పల రాణి మోహన్ ఆధ్వర్యంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ గ్రామస్తులు తెలిపారు.
ఖమ్మం : మండల పరిధి చింతగుర్తి గ్రామంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయ ప్రతిష్ఠామహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం ఉదయం గణపతి పూజ, పుణ్యహావాచనం, రక్షాబంధనము, దీక్షాధారణ, కలశస్థాపన పూజలు, సా
మంత్రి సత్యవతి రాథోడ్ పూజలు | మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలోని ముత్యాలమ్మ ఆలయంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు.