భారత్ ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ వీక్షణల్లో కొత్త రికార్డులు సృష్టిస్తున్నదని ఐసీసీ చైర్మన్ జై షా హర్షం వ్యక్తం చేశాడు. ఈ టోర్నీ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా సూపర్-8 దశ ముగిసేసరికే 60 కోట్ల మంద�
గత కొంత కాలంగా సంచలన విజయాలతో 64 గళ్ల ఆటలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న తెలంగాణ యువ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేసి మరో ఘనత సాధించాడు. క్లాసికల్ చెస్ విభాగంలో అతడు ప్రపంచ రెండో ర్యాంకు సాధించాడ�
దేశీయ స్టాక్ మార్కెట్లలో గత వారం సైతం నూతన రికార్డులు నమోదయ్యాయి. అయితే వరుస లాభాలతో సూచీలు గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతున్న వేళ.. మదుపరులు లాభాల స్వీకరణ దిశగా అడుగులు వేశారు.