స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ యమహా మోటర్స్.. వాహన కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. తన ఫ్లాగ్షిప్ మాడల్స్ ఆర్3, ఎంటీ-03 మాడళ్ల ధరలను రూ.1.10 లక్షల వరకు తగ్గించింది. ఈ ధరలు శనివారం నుంచి అమలులోకిరానున�
ప్యూర్ ఈవీ.. దీపావళి పండుగను దృష్టిలోపెట్టుకొని ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన సరికొత్త మోటర్సైకిళ్లపై రూ.20 వేల వరకు తగ్గింపు ధరకు విక్రయిస్తున్నది. వచ్చే నెల 10 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్లతో ఈ బైక