Telangana | హైదరాబాద్ : తెలంగాణలో మరో రెండు కొత్త మండలాలు ఏర్పాటయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల, భోరజ్ మండలాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Kothapalli Gori | భూపాలపల్లి జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటుకానున్నది. ఈ మేరకు ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తపల్లి గోరి మండలం ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఎనిమిది గ్రామాలతో
పరిపాలనా సౌల భ్యం కోసమే కొత్త మండలం ఏర్పాటు అవుతుందని ఎంపీటీసీ ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీరవీందర్ అన్నారు. శనివారం లకుడారం గ్రామ శివారులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుకునూరుపల్లి