విద్యా కమిషన్ నివేదికపై ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నది. మీడియా, సోషల్ మీడియా వేదికలుగా సర్కార్ తీరును నిపుణులు ఎండగడుతున్నారు. దీంతో నివేదికలోని అనేక అంశాలను పరిగణలోకి తీసుకో�
Board Exams Twice A Year | ఇకపై ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు (Board Exams Twice) జరుగనున్నాయి. విద్యార్థులు తమ ప్రిపరేషన్కు అనుగుణంగా బోర్డు పరీక్షలు రాయవచ్చు. అలాగే రెండు బోర్డు పరీక్షలు రాసిన వారు ఆయా సబ్జెక్టుల్లో సాధిం
విద్యా వ్యవస్థలో అవసరమైన మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ లక్ష్యాలను సాధించే దిశలో భాగంగా స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎం శ్రీ యోజన)ను ప్రక�
హిమాయత్నగర్,ఏప్రిల్27: శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధికి నూతన విద్యా విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబ్రాది అన్నారు. బుధవారం నారాయణగూడల�
నూతన విద్యావిధానం రూపకల్పనకు గాను మానవ వనరుల అభివృద్ధి శాఖ గతంలో దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు కోరింది. విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, నిపుణులు...
వ్యక్తి వికాసానికి, సమాజ ప్రగతికి, మానవజాతి పురోగతికి తోడ్పడే అద్భుతమైన సాధనం విద్య. విద్య శక్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలంటే విద్యా విధానం సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా...
కొండాపూర్ : నూతన విద్యా విధానాల అమలుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో కేంద్ర ప్రభుత్వం కలిసి కట్టుగా ముందుకుసాగినప్పుడే అమలు సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినిపల్ల�
New Education Policy : వచ్చే నెల 1 వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో నూతన విద్యా విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ పాలసీలో భాగంగా..