మహబూబ్నగర్లోని జిల్లా గ్రంథాలయంలో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రూప్-1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100 కు పెంచాలని, గ్రూప్-2లో 2వేలు, గ్రూప్-3లో 3వేల పోస�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన డీఎస్సీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 823 పోస్టులు మంజూరు చేశారు. ఇందులో భాగంగా జిల్లాల వారీగా జగిత్యాల జిల్లాలో సూల్ అసిస్టెంట్ 99, లాంగ్వేజ్ పండిట్ 39, ఫిజికల�
రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ-2024 నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తూ.. జిల్లాల వారీగా ఖాళీల వివరాలను ప్రకటించింది.