అమరావతి : ఆంధ్రప్రదేశ్లో అర్ధరాత్రి పూట కొత్త జిల్లాల నోటిఫికేషన్ సరైన నిర్ణయం కాదని వైసీపీ రెబెల్ ఎంపీ రామకృష్ణరాజు అన్నారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేబినెట్లో జిల్లాలపై చర్చ జరగకుండానే �
అమరావతి : ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జిల్లాల నోటిఫికేషన్పై సర్వత్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి . అధికార పక్షంతో సహ పలు రాజకీయ పక్షాలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. కడప జిల్లా రాజంపేట పార్లమెంట�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాలకు ప్రముఖుల పేర్లను పెట్టాలని కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీ ప్రభుత్వాన్ని కోరారు. అంబేద్కర్, శ్రీకృష్ణదేవారాయలు, బాలయోగి �
ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన డివిజన్లు, మండలాల ఏర్పాటుతో చేరువైన పాలన స్వల్ప దూరంలోనే జిల్లా కేంద్రాలు, ప్రజలకు తప్పిన కష్టాలు రాష్ట్ర సర్కారు ముందుచూపుతో బహుళ ప్రయోజనాలు ‘�
హైకోర్టులో పెరిగిన సంఖ్య మేరకు న్యాయమూర్తుల భర్తీ సుప్రీంకోర్టుకు పేర్లు సిఫార్సు: హైకోర్టు సీజే హిమాకోహ్లీ హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో కూడా జిల్లా కోర్టులను ఏర్�
ఛత్తీస్గఢ్ | ఛత్తీస్గఢ్ ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున శుభవార్త వినిపించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరిం