ఈ నెల 26 నుంచి అమలు చేస్తామంటున్న ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల జాబితాపై ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ప్రజల నుంచి తీవ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
రేషన్ కార్డుల దరఖాస్తుదారుల్లో అయోమయం నెలకొంది. వచ్చే సంక్రాంతి నుంచి రేషన్ కార్డుల కోసం కొత్త దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రజాపాలనలో రేషన్ కార్డు
ఉమ్మడి జిల్లాలో ఈసారి ఓటరు ప్రభంజనం కనిపిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త చైతన్యం వెల్లివిరుస్తున్నది. ఎవరికి వారే ఓటు హక్కు నమోదుకు ముందుకొస్తుండగా, 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి 3.23 లక్షల పై చిలుక