భారత్పై అక్కసు వెళ్లగక్కుతూ మాల్దీవుల డిప్యూటీ మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల సంబంధాల్ని తీవ్రంగా కుదిపేస్తున్నాయి. ఈ క్రమంలో లక్షద్వీప్లో పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించేందుకు ఎయిర్పోర్టు ని�
Lakshadweep | బాయ్కాట్ మాల్దీవులు హ్యాష్ట్యాగ్ సోషల్ మీడియాలో ఇంకా ట్రెండవుతున్నది. ఆ దేశ మంత్రుల వ్యాఖ్యల నేపథ్యంలో భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది.