కొత్త విద్యాసంవత్సరం నుంచి బడుల్లో మెనూ మారనున్నది. మధ్యాహ్న పథకంలో భాగంగా విద్యార్థులకు ఇకపై ప్రతిరోజు పప్పు అందించనున్నారు. కొత్తగా కిచిడీని మెనూలో జత చేశారు. ఈ మేరకు గురువారం పాఠశాల విద్యాశాఖ డైరెక్�
వచ్చే విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్ తరగతులు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. 2023 -24 విద్యాసంవత్సరం అకడమిక్ క్యాలెండర్ను ఇంటర్బోర్డు కార్యదర్శి నవీన్మిట్టల్ శనివారం విడుదల చేశారు. వేసవి సెలవుల అన�