తంగళ్లపల్లి మండలం నేరేళ్లలోని చారిత్రక ఆలయం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి (Venugopala Swamy) బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మంళవారం నుంచి ఈ నెల 13 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి.
ఓరుగ ల్లు గడ్డమీద పుట్టిన మహనీయుడు, మిమిక్రీ కళకే ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి నేరెళ్ల వేణుమాధవ్ అని కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ కొనియాడారు. వేణుమా ధవ్ 91వ జయంతి సం�