నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతపై పోలీసులు జరిపిన లాఠీచార్జీని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించా�
NEET Re Exam | నీట్ పేపర్ లీకేజీతో కేంద్రం తిరిగి నిర్వహించిన రీ-నీట్తో కూడా విద్యార్థుల కష్టాలు ఆగడం లేదు. ఈనెల 16న రీ-నీట్ 2026 ఫలితాలు వెలువడగా, మార్కుల్లో పలు అవకతవకలు కన్పించడంతో విద్యార్థులు లబోదిబోమంటున్న�
దేశవ్యాప్తంగా ఉన్న 20 లక్షల మంది నీట్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ప్రొఫెసర్ కాశీం డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రం లకేజీ కావడంతో న
NEET Exam | నీట్ ప్రశ్నపత్రం లీకేజీతో దేశ వ్యాప్తంగా అభాసుపాలైన కేంద్రం ఈసారి ఎలాగైనా దానిని పకడ్బందీగా నిర్వహించేందుకు నానా తంటాలు పడుతున్నది. ఈ నెల 21న జరిగే నీట్ రీటెస్ట్కు విద్యార్థుల ఇబ్బందులను పట్టిం�
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఎన్టీఏ బోర్డును రద్దు చేసి, నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించా
నీట్ లీకేజీ లక్షలమంది విద్యార్థులను, తల్లిదండ్రులను తీవ్రంగా కలచివేస్తున్న అంశం. దాన్ని పరిష్కరించాల్సిందిపోయి అసలది సమస్యే కాదన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం దారుణం.