కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఎన్టీఏ బోర్డును రద్దు చేసి, నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించా
నీట్ లీకేజీ లక్షలమంది విద్యార్థులను, తల్లిదండ్రులను తీవ్రంగా కలచివేస్తున్న అంశం. దాన్ని పరిష్కరించాల్సిందిపోయి అసలది సమస్యే కాదన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం దారుణం.