ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం నీట్ పరీక్ష ప్రశ్నపత్రాన్ని లీకేజీ చేశారని ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ఆరోపించారు. వారి స్వార్థపూరిత చర్యల వల్ల 22లక్షల మం�
నీట్ పేపర్ లీక్కు వ్యతిరేకంగా విద్యార్థుల దేశవ్యాప్త ఉద్యమానికి మద్దతు తెలుపాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే రైతులను కోరారు. పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేం
Cockroach Janta Party: నీట్ పరీక్ష వివాదం వల్ల కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆ సూసైడ్ బాధిత కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ చీ
నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నీట్' పేపర్ లీకేజీకి కేంద్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. లోపభూయిష్టమైన వ్యవస్థ కారణంగా నష్టపోయిన విద్యా
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ లక్షలాది విద్యార్థులపై ప్రభావం చూపింది. ఆ వివాదం పూర్తిగా సమసిపోకముందే ఇప్పుడు మరో కొత్త వివాదం మొదలైంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) గత నెల విడుదల చేస
NEET Paper Leak | కొన్ని అనుచితమైన కోరికలకు బదులుగా లీకైన ప్రశ్నపత్రాలను స్వీకరించాలని లక్నో యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పరంజిత్ సింగ్ ఒక విద్యార్థినిని అడుగుతున్నట్లుగా ఉన్న ఒక కాల్ రికార్డింగ్ వెలుగ�
Rahul Gandhi : నీట్ పేపర్ లీకేజీపై లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తొలగించాలని డిమ�
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నియోజక�
NEET paper leak | నీట్ యూజీ - 2026 (NEET UG-2026) పరీక్ష పేపర్ లీక్ (Paper leak) ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు.. వారిని �
నీట్ యూజీ-2026 పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీపై బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో చేపట్టిన లోక్భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. బుధవారం నీట్ పరీక్ష లీకేజీని నిరసిస్తూ పెద్దసంఖ్యలో విద్యార్థులు, నాయకులు లోక్భవన్�
నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను ఎన్టీఏ రద్దు చేయడంతో ఎన్ఎస్యూఐ, ఐవైసీ, ఎస్ఎఫ్ఐ, రాష్ట్ర కాంగ్రెస్ విభాగాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు బుధవారం తీవ్రరూపం �
దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ను నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష పేపర్ లీక్ ఘటన అత్యంత దురదృష్టకరం అని బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ అన్నారు. బుధవారం దేవరక