NEET paper leak : నీట్ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో దాడికి పాల్పడ్డ నిందితులపై నమోదైన ఎఫ్ఐఆర్లు కొట్టివేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది
సీజేపీ పోరుబాట పట్టింది. తాము ప్రభుత్వం ముందు ఉంచిన నాలుగు డిమాండ్లలో మూడు ఇంకా పెండింగ్లో ఉన్నాయని కాక్రోచ్ జనతా పార్టీ శనివారం ఒక పోస్టులో తెలిపింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహ�
నీట్ పేపర్ లీక్కు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన 36 రోజుల ఆందోళనల ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి మూడు హామీలు ఇచ్చింది. వాటిలో విద్యాశాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాన్ రాజీనామా, పేపర్ లీక్ తర్వాత ఆత్మహత్య చేసుక�
నీట్ పరీక్షా పత్రం పదే పదే లీక్ కావడంతో మొదలైన నిరసన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అసంతృప్తికి వేదికగా మారి దేశవ్యాప్తంగా యువత విద్యావిధానంలో వైఫల్యాలపై ఉద్యమించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద
Dharmendra Pradhan | నీట్ పేపర్ లీక్ (NEET Paper Leak) వివాదంపై విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి (Union Education Minister) పదవికి రాజీనామా చేసిన బీజేపీ సీనియర్ నేత, సంబల్పూర్ ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) తొలిసారిగా స్ప
దేశంలో ఇటీవల చోటుచేసుకున్న కొన్ని అనూహ్య పరిణామాలపై సీవోటర్ ఆకస్మిక సర్వే నిర్వహించింది. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వ తీరు పట్ల సగానికి పైగా ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారని ఈ ప�
నీట్ పేపర్ లీక్పై కేంద్రం ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అను గ్రోవర్ బదిలీగా కేవలం 10 రోజుల్లోనే బదిలీ అయ్యారు. ఢిల్లీ హైకోర్టు శనివారం 137 మంది న్యాయమూర్తులను బదిలీ చేస్తూ జ�
నీట్ పేపర్ లీక్ చోటుచేసుకున్న క్రమంలో పరీక్ష సంబంధిత అక్రమాలను అరికట్టేందుకు ఉద్దేశించిన యాంటీ పేపర్ లీక్ (సవరణ) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. లోక్సభలో బుధవారం, రాజ్యసభలో గ�
NEET paper leak : నీట్ పేపర్ లీకేజీపై చేపట్టిన ఆందోళన సందర్భంగా దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే విషయంలో ఢిల్లీ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఆందోళనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోవడం లేదని తెలిపిం�
Gau Mutra Expert: ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వీ కామకోటిని గోమూత్ర నిపుణుడు అంటూ కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ లోక్సభలో విమర్శించారు. ఈ నేపథ్యంలో దేశంలోని సుమారు 215 మంది వైస్ ఛాన్సలర్లు ఇవాళ ప్రియాంకా గాంధీకి
Rahul Gandhi: విద్యార్థులు.. ఇడియట్స్.. అంధభక్తులు ఉంటారని లోక్సభలో రాహుల్ గాంధీ ఓ స్టోరీ చెప్పారు. ఇటీవల జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన వేళ ఓ అమ్మాయితో మాట్లాడానన్నారు. ఆ సమయంలో ఆ స్టూడెంట్ �