పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో విపక్షాలు కన్వయర్ యాత్ర వివాదం, నీట్ పేపర్ లీక్, లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి వంటి పలు అంశాలను లేవనెత్తాయి.
నీట్-యూజీ పరీక్షలో అక్రమాలకు సంబంధించిన కేసులో గుజరాత్లోని గోద్రాలో ఓ ప్రైవేట్ స్కూల్ యజమానిని సీబీఐ ఆదివారం అరెస్ట్ చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఆరుగురు అరెస్టయ్యారు.
నీట్ పేపర్ లీక్ కేవలం ఒక ప్రాంతానికి, ఐదారుగురు విద్యార్థులకు పరిమితమైనది కాదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వందల మంది విద్యార్థులకు పరీక్షకు ముందే పేపర్ను లీక్ చేసి వందల కోట్లు అర్జించాలని పే�
Sanjeev Mukhiya: నీట్ పేపర్ లీకేజీ వెనుక మాస్టర్మైండ్ సంజీవ్ ముఖియా ఉన్నట్లు తెలుస్తోంది. బీహార్లోని నలంద జిల్లా అతనిది. అతన్ని సంజీవ్ సింగ్ అని కూడా పిలుస్తారు. తాజా నీట్ స్కామ్లో ఇతనే ప్రధాన సూత్రధా�
దేశ భవిష్యత్ విద్యార్థుల చేతుల్లోనే ఉందని సన్నాయి నొక్కులు నొక్కుతూ.. వారి భవిష్యత్తుతోనే కేంద్రం ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని విద్యార్థి, యువజన సంఘాలు మండిపడ్డాయి. ‘ఖబడ్దార్ ఎన్డీఏ సర్కార్' అంటూ హ�
నీట్లో అక్రమాల ఆరోపణలతో 24 లక్షల మంది విద్యార్థుల భవిత ఆందోళనలో ఉన్న వేళ, ఇవే అక్రమాల ఆరోపణలతో యూజీసీ-నెట్ పరీక్షనూ రద్దు చేయడం పట్ల విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎన్డీయే ప్రభుత్వం విద్యార్థుల �
బీహార్లో నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన నలుగురు నిందితులు పరీక్షకు ముందు రోజు రాత్రి పేపర్ లీక్ అయ్యిందని అంగీకరించారు.
NEET Paper Leak | నీట్-యూజీ 2024 పరీక్ష నిర్వహణలో అవకతవకలు బయట పడుతున్నాయి. ప్రశ్న పత్రం లీకైన మాట నిజమేనని బీహార్ లో ఓ విద్యార్థి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు.
నీట్-యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కాలేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) మరోసారి పేర్కొన్నది. పరీక్ష పవిత్రతను కాపాడటంలో ఎలాంటి రాజీ లేదని పురుద్ఘాటించింది.
NEET UG 2024 | నీట్ యూజీ 2024 పరీక్షలో 67 మంది విద్యార్థులు ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరీక్షలో మొత్తం 180 పశ్నలు ఉంటాయి. ఒక్కో సరైన సమాధానానికి 4 మార్కులు వస్తాయి. అన్ని స