బాక్సింగ్ రింగ్లో పంచ్ వీరుల విశ్వరూపంతో కామన్వెల్త్ గేమ్స్లో భారత్ స్వర్ణోత్సవం చేసుకుంది. ఇది వరకు ఒక ఎడిషన్లో మూడు స్వర్ణాలు మాత్రమే బాక్సింగ్లో దేశానికి అత్యుత్తమ ప్రదర్శన అయితే ఈసారి ఏకం�
పీడీలను, పీఈటీలను కేవలం వ్యాయామ సంబంధిత డ్యూటీలకే పరిమితం చేయాలని, ఇతర బాధ్యతలను అప్పగించవద్దని తెలంగాణ ఎస్సీ గురుకుల సొసైటీ పీడీ, పీఈటీల అసోసియేషన్ డిమాండ్ చేసింది.
న్యూఢిల్లీ: టోక్యో స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాపై నజరానాల వర్షం కురుస్తున్నది. ఇప్పటికే పలు రాష్ర్టాలు, క్రీడా సంస్థలు నీరజ్పై ప్రోత్సాహకాలు కురిపిస్తుండగా తాజాగా బైజూస్ నీరజ్కు రూ. 2కోట్ల నగదు బహు�
పటియాలా: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కొత్త జాతీయ రికార్డు సృష్టించాడు. ఇండియన్ గ్రాండ్ప్రిలో భాగంగా నీరజ్ శుక్రవారం ఈటెను 88.07 మీటర్ల దూరం విసిరి తన పేరిటే ఉన్న రికార్డును (88.06 మీటర్లు) �