న్యూఢిల్లీ: టోక్యో స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాపై నజరానాల వర్షం కురుస్తున్నది. ఇప్పటికే పలు రాష్ర్టాలు, క్రీడా సంస్థలు నీరజ్పై ప్రోత్సాహకాలు కురిపిస్తుండగా తాజాగా బైజూస్ నీరజ్కు రూ. 2కోట్ల నగదు బహు�
పటియాలా: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కొత్త జాతీయ రికార్డు సృష్టించాడు. ఇండియన్ గ్రాండ్ప్రిలో భాగంగా నీరజ్ శుక్రవారం ఈటెను 88.07 మీటర్ల దూరం విసిరి తన పేరిటే ఉన్న రికార్డును (88.06 మీటర్లు) �