కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అస్థిరమైనదని, ఐదేండ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయలేదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం జోస్యం చెప్పారు.
Sharad Pawar | ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయం మేరకే ఎన్నికల కమిషనర్ల ఎంపిక జరిగినట్లు తెలుస్తున్నదని ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ ఆరోపించారు.