దేశవ్యాప్తంగా విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణను నిరసిస్తూ తెలంగాణ విద్యుత్తు ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజినీర్స్ (ఎన్సీసీవోఈఈఈ) పిల
విద్యుత్తు రంగం ప్రైవేటీకరణను నిరసిస్తూ జూన్ 26న దేశ వ్యాప్త సమ్మెకు అఖిల భారత పవర్ ఇంజినీర్ల సమాఖ్య(ఏఐపీఈఎఫ్) ఆదివారం పిలుపునిచ్చింది. విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్ల జాతీయ సమన్వయ కమిటీ(ఎన్సీసీఓఈఈఈ
ఈ నెల 23న దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 26 లక్షల విద్యుత్ ఉద్యోగులు, ఇంజినీర్లు ‘చలో ఢిల్లీ- సేవ్ పవర్ సెక్టర్-సేవ్ ఇండియా’ (ఢిల్లీ వెళ్దాం- విద్యుత్ సంస్థలను, దేశాన్ని కాపాడుకుందాం) నినాదంతో ‘నేషనల్ కో ఆర