మొత్తం ముస్లిం సామాజిక వర్గాన్ని వెనుకబడిన కులంగా గుర్తించాలన్న కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్(ఎన్సీబీసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేయడం సామాజిక న్యాయ సూత్రాలను బలహీనపరచడ
వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ (ఎన్సీబీసీ) చైర్పర్సన్గా కేంద్ర మాజీ మంత్రి హన్స్రాజ్ అహిర్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పా