న్యూఢిల్లీ, డిసెంబర్ 2: వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ (ఎన్సీబీసీ) చైర్పర్సన్గా కేంద్ర మాజీ మంత్రి హన్స్రాజ్ అహిర్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. 2014 నుంచి 2019 వరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా హన్స్రాజ్ పనిచేశారు.