ఐపీఎల్-17 సీజన్లో పంజాబ్ కింగ్స్కు హోంగ్రౌండ్గా ఉన్న ముల్లాన్పూర్ స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణను అడ్డుకోవాలని పంజాబ్ అండ్ హర్యానా కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది.
NBWL | రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు కేంద్ర వన్యప్రాణి బోర్డు ఆమోదం తెలిపింది. దాంతో కడెం ప్రాజెక్టుపై లక్ష్మీపూర్ ఎత్తిపోతల పథకం లైన్ క్లియర్ అయ్యింది. అలాగే రోడ్ల విస్తరణ, విద్యుత్ లైన్ల ప్రతిపాదనలకు ఆ�