ఉమ్మడి పాలనలో చిన్నాభిన్నమైన కులవృత్తిదారులకు తెలంగాణ సర్కారు అండగా నిలుస్తున్నది. అందులో భాగంగా నాయీబ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేస్తున్నది. సబ్సిడీ రుణాలు మంజూరు చేసి, సెలూన్లకు ఉచిత కరెంట్ ఇచ్చి
సినీ నటుడు మోహన్బాబు నాయీబ్రాహ్మణులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం విద్యానగర్లోని బీసీ భవన్లో నిర్వహించిన నాయీబ్రాహ్మణ సంఘం సమ�