భారీ పేలుడు శబ్దానికి గిరిజన రైతు గుండె ఆగింది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం కారుకొండ గ్రామపంచాయతీ శామగడ్డతండాలో చోటుచేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యులు, తండావాసుల కథనం మేరకు..
పేకాట స్థావరాలపై టాస్క్ఫోర్స్ జిల్లా అధికారులు దాడులు చేశారని ఎస్పీ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా టాస్క్ఫోర్స్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో జిల్లాలోని నవాబుపేట, బషీ