Natwar Singh : అనారోగ్య సమస్యలతో పాటు వయోభారంతో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచిన విదేశాంగ మాజీ మంత్రి కే నట్వర్ సింగ్ (93) భౌతికకాయానికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు.
చైనా, పాకిస్తాన్ను వేరుచేయడం భారత్ వ్యూహాత్మక లక్ష్యం కావాలని, కానీ ప్రధాని మోదీ ఆ రెండు దేశాలను కలిపేశారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్ వేదికగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. �
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని ముగ్గురు నడుపుతున్నారని, అందులో ఒకరికి ఎలాంటి హోదా లేదని ఆ పార్టీ సీనియర్ నేత, విదేశాంగ శాఖ మాజీ మంత్రి నట్వర్ సింగ్ విమర్శించారు. రాహుల్ గాంధీ తీరు, పార్టీ పరిస్థితిప�