ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..నేచర్క్యూర్ దవాఖాన సమీపంలోని శ్మశానవాటికలో సుమారు 30-35 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు స్�
ప్రకృతి అంటే ఇష్టపడే ఆ దంపతులు తమ ఇంటిని నందనవనంలా మార్చేశారు. రకరకాల మొక్కలతో ఆ ఇంటిని ఆహ్లాదకరంగా తయారు చేశారు. ప్రకృతి తోడుండే ప్రతి ఇల్లు స్వర్గధామమే అన్నట్లుగా ఈ ఇంటిని చూస్తే అర్థమవుతుంది. భద్రాద్�
లక్షణాలు లేకుంటే అదే మేలుచాలామందిలో భయంతోనే పడిపోతున్న ఆక్సిజన్ స్థాయినేచర్ క్యూర్ దవాఖాన సూపరింటెండెంట్ భవానీ హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): కరోనా కంటే.. ఆ పేరు వింటే కలిగే భయంత�