కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా అటవీ అందాలు.. కొండకోనలు.. గలగల పారే సెలయేళ్లు చూడముచ్చటగొలుపుతాయి. సహజసిద్ధ అందాలకు తోడు పలు ప్రాంతాల్లో అర్బన్ నేచర్ పార్కులు ఏర్పాటు చేసి మరింత శోభను తీసుక�
ప్రకృతిలో సహజంగా కనిపించే అందాలను మాటల్లో వర్ణించలేం. ఈ దృశ్యం కూడా అదే కోవలోకి వస్తుంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం జనగామ గ్రామ సమీపంలోని ప్రాణహిత నదిలో ఓ వి చిత్రం కనిపించింది.
సోషల్మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పుడూ ఏదో స్టిల్ను పోస్ట్ చేస్తుంటుంది ఆరడుగుల అందం హంసానందిని. పొడవాటి చెట్లు, చుట్టూ రాళ్లు, రాళ్ల మధ్యలోనుంచి జలపాతంలా పారుతున్న నీళ్లు..ఇలా ప్రకృతి సౌంద�