కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, స్వత్రంత్ర సమాఖ్యలు, వివిధ సంఘాలు బుధవారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దొడ్డిదారిన మంద బలంతో తెచ్చిన లేబర్ కోడ్లను తిప్పి కొట్టేందుకు జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్�
కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లను అమలు కోసం ప్రవేశ పెట్టిందని, దీని వల్ల దేశంలో ఉన్న కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఏఐటీయూసీ కాంట్రాక్టు కార్మిక సంఘం పేర్�
నల్లగొండ : మార్చి 28, 29 తేదీలలో 48 గంటల పాటు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నామని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం సాయిబాబా తెలిపారు. సోమవారం మిర్యాలగూడలోని మార్కండేయ ఫంక్షన్ హాల్ లో సీఐటీయూ జిల్లా స�