ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ సెయిలింగ్ వీక్కు వేళయైంది. మంగళవారం నుంచి ఈనెల 9వ తేదీ వరకు హుస్సేన్సాగర్ వేదికగా 37వ ఎడిషన్కు తెరలేవనుంది. లేజర్ స్టాండర్డ్, లేజర్ రేడియల్, లేజర్ 4.7 మూడు విభాగాలుగా జరిగ
జాతీయ యాచింగ్ అసోసియేషన్(వైఏఐ) ఆధ్వర్యంలో మేఘాలయలో తొలిసారి జరిగిన నార్త్ఈస్ట్ రెగెట్టా చాంపియన్షిప్లో రాష్ట్ర సెయిలర్లు సత్తాచాటారు. అద్భుత ప్రదర్శన కనబరుస్తూ తొమ్మిది పతకాలు సొంతం చేసుకున్నా