రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో కొద్ది రోజులుగా సామాన్యుల ఇళ్లు కూల్చడం, ఆస్తులకు నష్టం కలిగించడమే అభివృద్ధి అందామా..? అని ఎన్ఐపీ జాతీయ ఉపాధ్యక్షుడు వేముల అశోక్ ప్రశ్నించారు. స్థానిక మార్కండేయ కాలనీలో శన�
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో అక్రమ కట్టడాల పేరిట కూల్చివేతలతో అధికారులు, పాలకులు కృత్రిమ ఆనందం పొందుతున్నారని ఎన్ వైపీ జాతీయ ఉపాధ్యక్షులు అశోక్ వేముల ధ్వజమెత్తారు. ఈమేరకు గోదావరిఖని మార్కండేయ కాలనీ�
చేనేత ఐక్యవేదిక జాతీయ ఉపాధ్యక్షుడిగా డాక్టర్ అశోక్ పరికిపండ్ల నియమితులయ్యారు. శుక్రవారం ఆయనకు ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున నియామక పత్రం అందజేశారు.