నిరుడు కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి 94 కుటుంబాలను తరలించిన రాష్ట్ర అటవీశాఖ, ఇప్పుడు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి దాదాపు 415 కుటుంబాలను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నది. సార్లప�
రాష్ట్రంలో చిరుత పులుల సంఖ్య తగ్గినట్టు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) వెల్లడించింది. అడవుల్లోని జాతీయ రహదారులపై వాహనాలు ఢీ కొట్టడం వల్ల, అడవుల్లో వేటగాళ్లు అమర్చిన ఉచ్చులు, విద్యుత్తు
రాష్ట్రంలోని రెండు పులుల వరుస మృత్యువాత ఘటనలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. అరుదైన వన్యప్రాణులను సంరక్షించాల్సిన రాష్ట్ర అటవీశాఖ వైఖరిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆధిపత్య పోరు వల్ల పులులు మృత్�